వార్తలకు తిరిగి వెళ్లండి
Photo Gallery
సంగారెడ్డి జిల్లాలో షూరిటీగా సంతకం పెట్టిన రైతుకు బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. తోటి రైతు రుణం చెల్లించకపోవడంతో, అతని ఖాతాలో జమైన రైతు భరోసా, పింఛన్ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. Reserve Bank of India నిబంధనలకు విరుద్ధమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
Comments
Loading comments...


