Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో విషాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:20 PM తిరుపతిGeneral
తిరుపతిలో విషాదం - Udayam
తిరుపతిలో సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగిన ఒరిస్సాకు చెందిన భీమ్ రాజ్, నరేష్ అనే ఇద్దరు వలస కూలీలు విష వాయువులు పీల్చి మృతి చెందారు. ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి రుయా మార్చురీకి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...