Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారంలో ఊహకందని మార్పులు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:42 PM హైదరాబాద్General
బంగారంలో ఊహకందని మార్పులు - Udayam
సెప్టెంబర్ 11న ఉదయం తగ్గిన బంగారం ధరలు సాయంత్రానికి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,550కి చేరగా, 24 క్యారెట్ల ధర రూ.1,54,420గా నమోదైంది. గంటల వ్యవధిలో పసిడి రేట్లు మారుతుండటంతో దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే, వెండి ధరల్లో మాత్రం సాయంత్రానికి ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని స్పష్టమైంది.

Comments

G
Loading comments...