వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో అర్హత పరీక్ష నిబంధనను తొలగించి అక్రమాలకు తెరలేపారని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా నిలదీశారు.
ఈ కుంభకోణానికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నియామకాలు పూర్తయ్యాక పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు.
Comments
Loading comments...

