వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో శనివారం యువతరం యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదము నిర్వహించారు .
యూత్ గణపతి మండపం వద్ద ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు . పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై వినాయకుణ్ణి దర్శించుకొని ముడుపులు సమర్పించారు .యూత్ సభ్యులు ఉన్నారు .
Comments
Loading comments...

