Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియాలో దళిత విద్యార్థి ఆవేదన..

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 3:26 PM జాతీయంGeneral
మలేషియాలో దళిత విద్యార్థి ఆవేదన.. - Udayam
మలేషియాలో పీహెచ్‌డీ చేస్తున్న తమిళనాడు విద్యార్థి భరతిదాసన్ స్కాలర్‌షిప్ నిధుల జాప్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ తాను మరో రోహిత్‌ వేములలా మారుతున్నానంటూ వీడియో విడుదల చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తొలి రెండు సంవత్సరాలకు ఇప్పటికే రూ. 48 లక్షలు విడుదల చేశామని, తదుపరి నిధుల కోసం యూనివర్సిటీ సిఫారసు, సరైన పత్రాలు అవసరమని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...