వార్తలకు తిరిగి వెళ్లండి

పండగల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
అక్టోబరు 6 నుంచి నవంబరు 25 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

