వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
మూడేళ్లలో ఏపీ 718 టీఎంసీలు వాడితే తెలంగాణ కేవలం 216 టీఎంసీలే వాడిందని కేఆర్ఎంబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

