వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ప్రారంభించారు.
ఈ మేళాకు 18 కంపెనీల ప్రతినిధులతో పాటు 195 మంది నిరుద్యోగ యువత హాజరుకాగా, గతంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా పలువురు ఉపాధి పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

