వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 29న ‘నేటి యువత ఆసక్తులు – ఆలోచనలు–ఆదర్శాలు ఏమిటి?’ అంశంపై Gen-Z సెమినార్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు డి.చందు తెలిపారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు.
విద్యారంగ సమస్యలు, యువత బాధ్యతలు, సామాజిక స్పృహ, ప్రజాస్వామ్య విలువలపై చర్చిస్తామని తెలిపారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, మేధావులు పాల్గొని సెమినార్ను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

