వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరప్రదేశ్లో 151 అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని మాత్రమే అరెస్ట్ చేశారని లక్నోలో ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

