వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు రితేష్ రాథోడ్ గారు ఎల్వోసీ చెక్కులు అందించారు. సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్కు చెందిన వర్షినికి రూ.లక్ష, ఖానాపూర్ మండలం సుర్జాపూర్కు చెందిన ఏలిశెట్టి మల్లయ్యకు రూ.1.50 లక్షల చెక్కును అందజేశారు.
ఆపదలో అండగా నిలిచిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
Comments
Loading comments...

