వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 15 నుంచి యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేయడంతో బ్యాంకులకు భారీగా ఆదాయం సమకూరనుందని బెర్న్స్టీన్ అంచనా వేసింది. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి ఏటా రూ.27 వేల కోట్లు అదనపు ఆదాయం రావచ్చని పేర్కొంది.
ఈ ఆదాయంలో దాదాపు 60 శాతం బ్యాంకులకు దక్కనుంది. అత్యధిక సేవింగ్స్ ఖాతాలున్న ఎస్బీఐకి ఇందులో 25 శాతం ఆదాయం లభించవచ్చని బెర్న్స్టీన్ అంచనా వేసింది.
Comments
Loading comments...

