Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ లో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:09 AM హైదరాబాద్General
హైదరాబాద్‌ లో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి - Udayam
హైదరాబాద్‌ పరిధిలోని పలు రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పునరాభివృద్ధి చేస్తోంది. మల్కాజ్‌గిరి స్టేషన్‌ను రూ.28 కోట్లతో అభివృద్ధి చేస్తుండగా, సికింద్రాబాద్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి స్టేషన్లలోనూ పనులు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా చేపట్టిన పనులు సుమారు 84 శాతానికి పైగా పూర్తయ్యాయని డివిజనల్‌ ఇంజినీర్‌ రంజిత్‌ కుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...