Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీలు కాదు.. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: యోగి

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:52 AM జాతీయంGeneral
విశ్వకర్మ జయంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన విశ్వకర్మ మేళాను సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. సంప్రదాయ కళాకారులు కేవలం కూలీలుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, టూల్‌కిట్లు, రుణాలు, మార్కెట్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...