Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూనివర్సిటీకి భారీ విరాళం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:23 AM జాతీయంGeneral
యూనివర్సిటీకి భారీ విరాళం - Udayam
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ హూస్టన్‌కు భారతీయ అమెరికన్‌ జంట మన్మోహన్‌ సింగ్‌ కాల్సి, మేరీ లూయిస్‌ షుబెర్ట్‌ కాల్సి రూ.38.25 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పరిశోధన, విద్య కోసం కేటాయించనున్నట్లు వర్సిటీ తెలిపింది. ఈ నిధులతో ప్రొఫెసర్‌షిప్‌లు, రీసెర్చ్‌ ఫండ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...