Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారం ఆయుధాల దొంగలు దొరికారు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:23 AM హైదరాబాద్General
బొల్లారం ఆయుధాల దొంగలు దొరికారు - Udayam
సికింద్రాబాద్ బొల్లారం ఆయుధాల అపహరణ కేసులో మాజీ ఆర్మీ అధికారే ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసైన ఆయన, మరో ముగ్గురు అధికారుల సహకారంతో మూడు నెలలుగా పక్కా ప్లాన్‌తో ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. సీసీటీవీలు ఆఫ్‌ చేసి, వర్షాన్ని ఆసరాగా చేసుకుని తుపాకులు మాయం చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Comments

G
Loading comments...