వార్తలకు తిరిగి వెళ్లండి

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బుకావు నగరంలో ఓ పాఠశాలలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ అగ్నిప్రమాదం మరియు ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో 24 మంది చిన్నారులతో సహా మొత్తం 29 మంది దుర్మరణం చెందారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణభయంతో పరుగులు తీసిన విద్యార్థుల్లో పలువురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...

