వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం బడివానిపేటకు చెందిన మత్స్యకారుడు వారధి మహందాత (52) కర్ణాటకలోని మంగళూరులో గురువారం మృతి చెందారు. ఏడుగురు కలిసి సముద్రంలో వేటకు వెళ్లగా కెరటాల ధాటికి బోటు బోల్తా పడింది.
ఆరుగురు సురక్షితంగా బయటపడగా, తీవ్ర గాయాలైన మహందాత మృతి చెందారు. శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...

