వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల, కన్నోతల, గుండంచెర్ల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరియు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు.
పెండింగ్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని పునరావాస కాలనీల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతామని హామీ ఇచ్
Comments
Loading comments...

