వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మహారాష్ట్రలోని అహిల్యానగర్ జామ్ఖేడ్లో జాయ్రైడ్ నుంచి యువతి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. నాగే శ్వర యాత్ర సందర్భంగా నిర్వహించిన జాతరలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైడ్ తిరుగుతుండగా సీటు భద్రతా లాక్ తెరుచుకోవడంతో యువతి కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

