Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జీల పరిష్కారానికి కలెక్టర్‌ ఆదేశాలు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 6:16 PM ములుగు General
అర్జీల పరిష్కారానికి కలెక్టర్‌ ఆదేశాలు - Udayam
జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ భోర్కడే హేమంత్‌ సహదేవరావు అర్జీదారుల నుంచి 44 దరఖాస్తులు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతోపాటు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Comments

G
Loading comments...