వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ఇందిరమ్మ కాలనీలో మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేదలు, రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలను, ఆయన పాలనా తీరును స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

