వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని ప్రసిద్ధ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం దీపారాధన, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో పాల్గొన్నారు.
శ్రీరామ, శ్రీకృష్ణ, అయ్యప్ప స్వాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. 1,001 టపాసుల వేది వజిపాడు సేవకు విరాళం అందించారు.ఆలయ ప్రధాన అర్చకులు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.
Comments
Loading comments...

