Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థులకు త్వరలోనే శుభవార్త

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:55 PM హైదరాబాద్General
పాలిటెక్నిక్ విద్యార్థులకు త్వరలోనే శుభవార్త - Udayam
పాలిటెక్నిక్ విద్యార్థులకు త్వరలోనే శుభవార్త చెబుతామని, జీవో 97లో మార్పులు తెస్తామని మంత్రి వివేక్ అసెంబ్లీలో తెలిపారు. రూ.8 వేల కోట్లతో పాలిటెక్నిక్ విద్యను ఆధునికీకరిస్తామని, ప్రైవేటీకరణ అపోహలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...