వార్తలకు తిరిగి వెళ్లండి

అవంతి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కాలేజీకి వెళ్లేందుకు ఆటో దిగుతుండగా మధురవాడకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు అతడిని ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న భీమిలి ఎస్ఐ తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

