వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి కోర్టు ఆవరణలో హత్య కేసు సాక్షి మల్లవరపు చిన్నాని వైకాపా నేతలు కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
శ్రీకాళహస్తి వద్ద నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు, టైలర్ రవి సహా పలువురిపై పడమర పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...
