వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో గరుడసేవ సందర్భంగా చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో యాదవ వంశస్థుల ఆధ్వర్యంలో గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, బోర్డు సభ్యులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

