Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచ్ వ్యాపారుల యోగక్షేమాలు అడిగిన చంద్రబాబు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 9:57 PM విశాఖపట్నంGeneral
బీచ్ వ్యాపారుల యోగక్షేమాలు అడిగిన చంద్రబాబు - Udayam
విశాఖ రామకృష్ణ బీచ్‌లో పదేళ్లకు పైగా మురీ మిక్చర్ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ మహిళను సీఎం చంద్రబాబు కలిశారు. ఆమె వద్ద మురీ మిక్చర్ తింటూ, సాగరతీరంలోని వీధి వ్యాపారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం స్వయంగా వచ్చి తమను పలకరించడంపై బీచ్ వ్యాపారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

Comments

G
Loading comments...