వార్తలకు తిరిగి వెళ్లండిరాష్ట్రపతికి లేఖ రాసిన వైఎస్ భవేష్ కుమార్ Aug 09, 2026 12:12 PM అమరావతిఆంధ్రప్రదేశ్00SaveShareతన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లు గడిచినా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. CommentsGPostLoading comments...