Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతికి లేఖ రాసిన వైఎస్

Follow Udayam Digital on Google
రాష్ట్రపతికి లేఖ రాసిన వైఎస్ - Udayam Digital
తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లు గడిచినా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.

Comments

G
Loading comments...