వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్నారు.
గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించి సమస్యలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...
