వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగోలో 1893 సెప్టెంబర్ 11న ప్రపంచ మతాల పార్లమెంట్లో చేసిన ప్రసంగానికి నేటితో 133 ఏళ్లు పూర్తయ్యాయి. ‘అమెరికా సోదర సోదరీమణులారా’ అంటూ ఆయన చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది.
భారతీయ సంస్కృతి, వేదాంతం, మత సామరస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
Comments
Loading comments...

