వార్తలకు తిరిగి వెళ్లండిబంగారం, వెండి ధరల భభూమ్ SHRUTHI Sep 19, 2026 10:42 AM జాతీయంGeneral00SaveShareఅమ్మకాల ఒత్తిడి నుంచి కోలుకున్న బంగారం, వెండి ధరలు వారాంతంలో మళ్లీ పుంజుకున్నాయి. ఢిల్లీలో తులం పసిడి రూ.1,600 పెరిగి రూ.1,56,600కి చేరగా, కిలో వెండి రూ.5,000 ఎగసి రూ.2.47 లక్షలకు చేరింది. 0 0 Save Share CommentsGPostLoading comments...