వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి కోయిలకొండ వీరభద్ర స్వామి దేవాలయం వరకు బుధవారం యువకులు పాదయాత్ర చేశారు. ఆలయానికి చేరుకున్న అనంతరం వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
దర్శనం పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణం చేయనున్నారు.
Comments
Loading comments...

