వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రెస్మీట్ నిర్వహించి మాజీ ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని యూటీఎఫ్ తాలూకా గౌరవాధ్యక్షుడు మారుతి డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.
Comments
Loading comments...

