వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులోని అగ్రసేని ఆస్పత్రి సమీపంలో టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో బుధవారపేటకు చెందిన బంగి పరమేశ్ (25) మృతి చెందాడు. స్నేహితుడు గణేశ్తో కలిసి బైక్పై ఇంటికి వస్తుండగా కొత్త అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఈ ఘటన జరిగింది.
తీవ్రంగా గాయపడిన పరమేశ్ను జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గణేశ్కు స్వల్ప గాయాలయ్యాయి.
Comments
Loading comments...

