వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలవుతున్న కొందరు యువకులు డబ్బు కోసం చోరీలు, దోపిడీలు, గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు. ఈ నిందితుల్లో మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
కొత్తగా నేరాల బాట పడుతున్న వారిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. పిల్లల ప్రవర్తన, ఖరీదైన వస్తువులపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

