వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు ఏర్పాటు చేసిన ‘మన మైత్రి ఫౌండేషన్’ సమాజ సేవలో ముందుంటోంది. 2018 నుంచి విద్య, వైద్యం, నిరుపేదల వివాహాలు, అత్యవసర వైద్య సాయానికి ఆర్థిక సహాయం అందిస్తూ పలువురికి అండగా నిలుస్తోంది.
నిరుపేదలకు ఇళ్లు నిర్మించడం, విద్యార్థులకు చదువుకు తోడ్పాటు అందించడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స కోసం ఆర్థిక సాయం చేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.
Comments
Loading comments...
