Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ, జిన్‌పింగ్‌ భేటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 9:13 PM జాతీయంGeneral
మోదీ, జిన్‌పింగ్‌ భేటీ - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు వివాదాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్ దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర తొలి రోజు సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు.

Comments

G
Loading comments...