వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో అన్న మల్లయ్య యాదవ్ మృతిని తట్టుకోలేక కడసారి చూసేందుకు వచ్చిన చెల్లెలు వెంకమ్మ, శ్మశాన వాటికలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.
అన్న అంత్యక్రియలు పూర్తికాకముందే సోదరి కూడా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

