వార్తలకు తిరిగి వెళ్లండి
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్కు నిరసనగా కర్నూలు జిల్లా చిప్పగిరిలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యేపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు విమర్శించారు.
Comments
Loading comments...
