వార్తలకు తిరిగి వెళ్లండి

22-A నిబంధనలు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినవి కావని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (GMR) అసెంబ్లీలో తెలిపారు. పాత భూ వివాదాలను కొత్త సమస్యలుగా చూపుతూ ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దన్నారు.
భూభారతిలో 22-A జాబితా, భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ అంశాలను చట్టాలు, కోర్టు ఉత్తర్వుల ప్రకారమే పరిశీలిస్తారని చెప్పారు.
Comments
Loading comments...

