వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
స్ట్రోక్ నుంచి కోలుకున్న చెన్నైకి చెందిన పర్వతారోహకురాలు జయశ్రీ విజయ్ మోహన్ కిలిమంజారోపై రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించారు. 2025 సెప్టెంబర్ 29న 5 రోజులు 6 గంటల 50 నిమిషాల్లో శిఖరాన్ని చేరారు.
అక్టోబర్ 4న 10 గంటల 26 నిమిషాల్లో కిలిమంజారో దిగుతూ మరో రికార్డు నెలకొల్పారు. తన రికార్డులను మరో స్ట్రోక్ బాధితురాలు త్వరలో అధిగమించాలని జయశ్రీ ఆకాంక్షించారు.
Comments
Loading comments...



