Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:43 PM తిరుపతిGeneral
తిరుమల భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం - Udayam
తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ LICతో కలిసి గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భక్తులకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...