వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్గఢ్లో ఉరి వేసుకున్న ఓ మహిళను వైద్య పరీక్షలు చేయకుండానే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన కలకలం రేపింది. రెండు, మూడు గంటల తర్వాత తలుపులు తెరవగా ఆమె ఊపిరి తీసుకుంటున్నట్లు గుర్తించారు.
కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స కొనసాగుతోంది. పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆందోళనకు దిగారు.
Comments
Loading comments...

