వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో జరిగిన ఏటీఏ (ATA) మహాసభల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వస్తున్న పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గారికి బుధవారం (ఆగస్టు 12) తెల్లవారుజామున 3:05 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.గత పది రోజులుగా అయన అమెరికాల్లో ఉన్నారు.
Comments
Loading comments...

