వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న సమయంలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పరిధిలో ప్రైవేటు ట్యాంకర్లకు నీరు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీఎస్ఆర్ కాంప్లెక్సు నుంచి అక్రమంగా నీటి సరఫరా జరుగుతోందని సమాచారం.
చలానా పరిమితికి మించి నీటిని తరలిస్తున్నారని, కొందరు సిబ్బంది, అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...
