వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగల్లు ప్రాజెక్ట్ కుడి కాలువకు ఈ నెల 13న ఉదయం 9 గంటలకు నీటిని విడుదల చేయనున్నారు. రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నీటిని విడుదల చేయనున్నారు.
రైతులకు సాగునీరు అందించడంలో ఈ విడుదల కీలకం కానుంది. ప్రాజెక్ట్ ఏఈ ఎం. సాంబశివుడు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

