వార్తలకు తిరిగి వెళ్లండి
మడకశిర నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సొంత నిధులతో రూ.27 లక్షల వ్యయంతో 10 వాటర్ ట్యాంకర్లను అందజేశారు. ప్రతి మండలానికి రెండు చొప్పున ట్యాంకర్లను సమకూర్చారు.
గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం నీటి సరఫరా అందించాలనే ఉద్దేశంతోనే ట్యాంకర్లను సమకూర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

