వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 49.7 శాతానికి చేరింది. శుక్రవారం నాటికి ప్రాజెక్టులో 40.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, 8,334 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. వివిధ మార్గాల ద్వారా 973 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

